సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి నిర్మల రెడ్డి గారికి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ అందజేసిన తొలిపత్రిక కోఆర్డినేటర్ ఎర్ర వీరేందర్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మారేపల్లి సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ మరియు రాఘవేందర్ పలువురు పాల్గొన్నారు.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more