ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యులుగా నియమితులైన సిహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కె. కిషోర్ గౌడ్ లు ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు.
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more