• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

తప్పుడు ప్రకటనతో మెడిసిన్ విక్రహించిన కంపెనీకి జరిమాన

TP NewsbyTP News
11/11/2022
inNews
0
తప్పుడు ప్రకటనతో మెడిసిన్ విక్రహించిన కంపెనీకి జరిమాన

శేరిలింగంపల్లి : ప్రజలను మోసం చేస్తూ తప్పుడు ప్రకటనలతో మెడిసిన్ ను విక్రహించిన వ్యక్తి కి 8 వ మెట్రోపాలిటన్ కోర్ట్ 20 వేల జరిమానా విధించినట్లు రంగారెడ్డి జిల్లా డ్రగ్ ఇన్స్ పెక్టర్ దేవేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం హయత్ నగర్ లోని బాలు హెర్బల్ ప్రైవేటు లిమిటెడ్ క్షమపెనీలో కిడ్నీ వ్యాధికి సంబంధించిన సిరఫ్ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తు బ్లాస్టోన్ సిరప్ స్టిక్కర్ వేసి మందును విక్రహిస్తుండగా 2019 లో డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడి యాక్ట్ 1954 ప్రకారం డ్రగ్స్ ఇన్స్ పెక్టర్ దేవేందర్ రెడ్డి దాడులు నిర్వహించి సంబంధిత సిరఫ్ ను సీజ్ చేసి, బాలు హెర్బల్ కంపెనీ పై కేసునమోదు చేశారు. కాగా శుక్రవారం రోజు కేసు విచారించిన 8 వ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి నేరం రుజువు కావడం తో నిందితుడికి 20 వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా కట్టని పక్షం లో నెల రోజుల పాటు జైలుశిక్ష విధించినట్లు దేవేందర్ రెడ్డి తెలిపారు.

Tags: False advertisementMedical mafiyasherlingampally
TP News

TP News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News