సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ఎమ్మెల్సీ నవీన్ కుమార్,స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు రమేష్, జీవన్ తదితరులతో కలిసి
కూకట్పల్లి ఐడియల్ చెరువు వద్ద గణేష్ నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సైబరాబాద్ పరిధిలో గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more