సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ఎమ్మెల్సీ నవీన్ కుమార్,స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు రమేష్, జీవన్ తదితరులతో కలిసి
కూకట్పల్లి ఐడియల్ చెరువు వద్ద గణేష్ నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సైబరాబాద్ పరిధిలో గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more