సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ఎమ్మెల్సీ నవీన్ కుమార్,స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు రమేష్, జీవన్ తదితరులతో కలిసి
కూకట్పల్లి ఐడియల్ చెరువు వద్ద గణేష్ నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సైబరాబాద్ పరిధిలో గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more