తొలిపలుకు: (అల్లాపూర్)నూతన మందిర ప్రతిష్ట ఆరాధన. సబీహా గౌసుద్దీన్ శ్రీ వివేకానంద నగర్ లో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ అపోస్తోలిక్ చర్చ్ నూతన మందిర ప్రతిష్ట ఆరాధన, మరియు పాస్టర్ డానియల్ ఆధ్వర్యంలో సెమి క్రిస్టమస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, రవిందర్, మస్తాన్ రెడ్డి, శేషారావు, రాజా రెడ్డి, యోగి రాజు, ఏడుకొండలు, కమ్మరి శ్రీనివాస్, మురళి, శోభన్, పర్వీన్ సుల్తానా, తదితరులు పాల్గొన్నారు.
ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్
“ఓబీసీల సామాజిక న్యాయం సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది” – AICC OBC Chairman డా. అనిల్ జైహింద్ యాదవ్ “బీసీ సమస్యలపై కేంద్రం పై ఒత్తిడి...
Read more