పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర, పెద్దపల్లి నియోజకవర్గ, గర్రెపల్లి గ్రామంలో ఇటీవల భారీ వర్షానికి ఇల్లు కూలి నిరాశ్రయులైన సుల్తానాబాద్ మండలం నిరుపేద కుటుంబానికి చెందిన, జిల్లెల్ల రాయమల్లు కుటుంబాన్ని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు, నల్ల మనోహర్ రెడ్డి, పరామర్శించి, గిఫ్ట్ ఏ స్మైల్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా,10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more