సంగారెడ్డి జిల్లా: అందొల్ నియోజకవర్గం, వట్ పల్లి మండలం, ఎన్నికల ప్రచారంలో అందొల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఇచ్చిన హామీనీ నిలబెట్టుకున్నారు. ఈరోజు వట్ పల్లి మండల కేంద్రం నుండీ దుద్యాల గ్రామం వరకు 3 కిలో మీటర్లు, 1.52 (ఒక కోటి 52 లక్ష్యల వ్యయం తో కూడిన) బిటి రోడ్డు కోసం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శంఖుస్థాపన చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more