సంగారెడ్డి జిల్లా: అందొల్ నియోజకవర్గం, వట్ పల్లి మండలం, ఎన్నికల ప్రచారంలో అందొల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఇచ్చిన హామీనీ నిలబెట్టుకున్నారు. ఈరోజు వట్ పల్లి మండల కేంద్రం నుండీ దుద్యాల గ్రామం వరకు 3 కిలో మీటర్లు, 1.52 (ఒక కోటి 52 లక్ష్యల వ్యయం తో కూడిన) బిటి రోడ్డు కోసం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శంఖుస్థాపన చేశారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more