సంగారెడ్డి జిల్లా: అందొల్ నియోజకవర్గం, వట్ పల్లి మండలం, ఎన్నికల ప్రచారంలో అందొల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఇచ్చిన హామీనీ నిలబెట్టుకున్నారు. ఈరోజు వట్ పల్లి మండల కేంద్రం నుండీ దుద్యాల గ్రామం వరకు 3 కిలో మీటర్లు, 1.52 (ఒక కోటి 52 లక్ష్యల వ్యయం తో కూడిన) బిటి రోడ్డు కోసం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శంఖుస్థాపన చేశారు.
నోటీసు లేకుండా చిరు వ్యాపారాల పై జిహెచ్ఎంసి చర్యలు
శేర్లింగంపల్లి మండలంలో గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో చిన్న వ్యాపారుల తొలగింపుపై ఖండన శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో రోడ్లపై జీవనోపాధి...
Read more