సంగారెడ్డి జిల్లా: అందొల్ నియోజకవర్గం, వట్ పల్లి మండలం, ఎన్నికల ప్రచారంలో అందొల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఇచ్చిన హామీనీ నిలబెట్టుకున్నారు. ఈరోజు వట్ పల్లి మండల కేంద్రం నుండీ దుద్యాల గ్రామం వరకు 3 కిలో మీటర్లు, 1.52 (ఒక కోటి 52 లక్ష్యల వ్యయం తో కూడిన) బిటి రోడ్డు కోసం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శంఖుస్థాపన చేశారు.
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వృత్తిదారుల కుటుంబాలకు ఒక లక్ష ఆర్ధిక చేయూత అతి...
Read more