మొక్కలు నాటి సవాళు విసిరిన మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్(ఆల్ యాధవ్ ఉమెన్స్ ఫ్రంట్ ఛైర్మన్). ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి గారు మాట్లాడుతూ చెట్లు పచ్చని ప్రగతికి మెట్లు ,ప్రకృతి అందానికి పచ్చని చెట్లు అందంగా ఉంటాయి అని భవిష్యత్ తరాలకు నిర్మలమైన పచ్చని పర్యావరణాన్ని అందించాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈ రోజు హరితహారం కార్యక్రమంలో పాల్గొని నగర ప్రథమ పౌరురాలు బొంతు శ్రీదేవి .సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మి బాల్రెడ్డి ఇచ్చిన హరిత సవాళ్లను ఆమె స్వీకరించి బంజారా హిల్స్ తన నివాసంలో మొక్కలు నాటడం జరిగినది. అదే విధంగా తను కూడా ప్రముఖ నటి అక్కినేని అమల, హైదరాబాద్ కలెక్టర్ యోగితారాణా , వైద్య ఆరోగ్య కమిషనర్ వాకాటి కరుణ , దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్ కుమార్ యాదవ్ గారికి హరిత సవాల్ చేశారు .
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more