మొక్కలు నాటి సవాళు విసిరిన మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్(ఆల్ యాధవ్ ఉమెన్స్ ఫ్రంట్ ఛైర్మన్). ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి గారు మాట్లాడుతూ చెట్లు పచ్చని ప్రగతికి మెట్లు ,ప్రకృతి అందానికి పచ్చని చెట్లు అందంగా ఉంటాయి అని భవిష్యత్ తరాలకు నిర్మలమైన పచ్చని పర్యావరణాన్ని అందించాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈ రోజు హరితహారం కార్యక్రమంలో పాల్గొని నగర ప్రథమ పౌరురాలు బొంతు శ్రీదేవి .సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మి బాల్రెడ్డి ఇచ్చిన హరిత సవాళ్లను ఆమె స్వీకరించి బంజారా హిల్స్ తన నివాసంలో మొక్కలు నాటడం జరిగినది. అదే విధంగా తను కూడా ప్రముఖ నటి అక్కినేని అమల, హైదరాబాద్ కలెక్టర్ యోగితారాణా , వైద్య ఆరోగ్య కమిషనర్ వాకాటి కరుణ , దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్ కుమార్ యాదవ్ గారికి హరిత సవాల్ చేశారు .
బీసీ అభ్యున్నతే లక్ష్యం… డి.వి.వి. సత్యనారాయణ
బీసీ అభ్యున్నతే లక్ష్యం… డి.వి.వి. సత్యనారాయణ జాతీయ బీసీ దళ్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ బీసీ దళ్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు డి.వి.వి. సత్యనారాయణ జన్మదిన...
Read more