పీర్జాదిగూడ : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ గౌరవ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఉప్పల్ లో Joy e-bike ఎలక్ట్రికల్ బైకుల షో రూమ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు ఉప్పల్ మాజీ కార్పొరేటర్ ఎం.పరమేశ్వర్ రెడ్డి , పీర్జాదిగూడ కార్పొరేటర్ సుభాష్ నాయక్, నాయకులు బన్నాల ప్రవీణ్ , బైటింటి ఈశ్వర్ రెడ్డి , పాశం బుచ్చి యాదవ్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more