పీర్జాదిగూడ : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ గౌరవ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఉప్పల్ లో Joy e-bike ఎలక్ట్రికల్ బైకుల షో రూమ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు ఉప్పల్ మాజీ కార్పొరేటర్ ఎం.పరమేశ్వర్ రెడ్డి , పీర్జాదిగూడ కార్పొరేటర్ సుభాష్ నాయక్, నాయకులు బన్నాల ప్రవీణ్ , బైటింటి ఈశ్వర్ రెడ్డి , పాశం బుచ్చి యాదవ్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more