నేపాల్ : నేపాల్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దేశంలోని సింధుపాల్ చౌక్లో కుండపోత వర్షాలకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గల్లంతయ్యారు.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more