నేపాల్ : నేపాల్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దేశంలోని సింధుపాల్ చౌక్లో కుండపోత వర్షాలకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గల్లంతయ్యారు.
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
Read more