ఈ రోజు ఏబి తండాలో గ్రామ పంచాయతీ లో గుగులోతు బద్రు నాయక్ కుతురు వివాహ వేడుకకు హజరై,నూతన వదూవరులను ఆశీర్వదించిన,పర్వతగిరి మండల బీఆర్ యస్ పార్టీ యాస్ స్టీ సెల్ ప్రధాన కార్యదర్శి గుగులోతు కిషన్ నాయక్ ఈ కార్యక్రమంలో హీరాలాల్, బాలు,రాజు,నాగేశ్వర్,బాలు, దేవా.పార్టీ నాయకులు తదితరులు పాల్గోన్నారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more