ఈ రోజు ఏబి తండాలో గ్రామ పంచాయతీ లో గుగులోతు బద్రు నాయక్ కుతురు వివాహ వేడుకకు హజరై,నూతన వదూవరులను ఆశీర్వదించిన,పర్వతగిరి మండల బీఆర్ యస్ పార్టీ యాస్ స్టీ సెల్ ప్రధాన కార్యదర్శి గుగులోతు కిషన్ నాయక్ ఈ కార్యక్రమంలో హీరాలాల్, బాలు,రాజు,నాగేశ్వర్,బాలు, దేవా.పార్టీ నాయకులు తదితరులు పాల్గోన్నారు
ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్
“ఓబీసీల సామాజిక న్యాయం సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది” – AICC OBC Chairman డా. అనిల్ జైహింద్ యాదవ్ “బీసీ సమస్యలపై కేంద్రం పై ఒత్తిడి...
Read more