ఈ రోజు ఏబి తండాలో గ్రామ పంచాయతీ లో గుగులోతు బద్రు నాయక్ కుతురు వివాహ వేడుకకు హజరై,నూతన వదూవరులను ఆశీర్వదించిన,పర్వతగిరి మండల బీఆర్ యస్ పార్టీ యాస్ స్టీ సెల్ ప్రధాన కార్యదర్శి గుగులోతు కిషన్ నాయక్ ఈ కార్యక్రమంలో హీరాలాల్, బాలు,రాజు,నాగేశ్వర్,బాలు, దేవా.పార్టీ నాయకులు తదితరులు పాల్గోన్నారు
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వృత్తిదారుల కుటుంబాలకు ఒక లక్ష ఆర్ధిక చేయూత అతి...
Read more