మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామ అన్ని వీధులు మరియు సాకేత్ భూ సత్వ కాలనీలలో గురువారం కరోనా విజృంభించకుండా బ్లీచింగ్ మరియు “హైపో క్లోరైడ్” ద్రావణం పిచికారి చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధికార ప్రతినిధి సురేందర్ ముదిరాజ్ అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ బయటకు వెళ్ళినప్పుడు మాస్కుని తప్పని సరిగా ధరించాలి, అని సామాజిక దూరం పాటించాలని సూచించారు.
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు రష్యా, ఫ్రాన్స్ సహా పలు దేశాల ప్రతినిధుల సమక్షంలో గ్లోబల్ పీస్ కాన్ఫరెన్స్ ప్రపంచ శాంతి కోసం ప్రతి...
Read more


