మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామ అన్ని వీధులు మరియు సాకేత్ భూ సత్వ కాలనీలలో గురువారం కరోనా విజృంభించకుండా బ్లీచింగ్ మరియు “హైపో క్లోరైడ్” ద్రావణం పిచికారి చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధికార ప్రతినిధి సురేందర్ ముదిరాజ్ అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ బయటకు వెళ్ళినప్పుడు మాస్కుని తప్పని సరిగా ధరించాలి, అని సామాజిక దూరం పాటించాలని సూచించారు.
బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి
బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి –న్యాయవ్యవస్థలో సమానత్వమే లక్ష్యం “మన ఓట్లు మనకే… బీసీల ఓట్లు బీసీలకే… బీసీ న్యాయవాదులకే” – సామాజిక న్యాయం కోసం...
Read more