• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ఘట్కేసర్, NFC నగర్ లో రక్తదాన శిబిరం ప్రారంభించిన MPP ఏనుగు సుదర్శన్ రెడ్డి

TP NewsbyTP News
06/06/2021
inNews, Telangana
0

ఘట్కేసర్ : ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని NFC నగర్ కమిటీ హాల్ లో రాచకొండ కమిషనరేట్ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని, ఘట్కేసర్ మున్సిపల్ చైర్మన్ పావని జంగయ్య యాదవ్, సీఐ చంద్రబాబుతో కలిసి మేడ్చల్ జిల్లా ఎంపీపి ల పోరం అధ్యక్షుడు ఘట్కేసర్ మండల్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుట్టినరోజు సందర్భంగా వైయస్ రెడ్డి ట్రస్ట్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా ఎంపిపి గారు మాట్లాడుతూ..
కోటి వెటర్నరీ హాస్పిటల్ లో గర్భిణీ స్త్రీలకు రక్తం లేక ఇబ్బంది పడుతున్నారు, అలాంటి ఇబ్బంది జరగకుండా ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికిగాను నా పుట్టినరోజు సందర్భంగా వైయస్ రెడ్డి ట్రస్ట్ సభ్యులు, నా శ్రేయోభిలాషులు రక్త దానం చేయడం జరిగింది, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

రక్త దానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళుము అవుతాము కాబట్టి ప్రతి ఒక్కరు రక్త దానం చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, అడిషనల్ సిఐ జంగయ్య, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్,
ఎం పి టి సి శోభ దామోదర్ రెడ్డి, కౌన్సిలర్స్ రమాదేవి పద్మారావు, మల్లేష్, వెంకట్ రెడ్డి, ఆంజనేయులు, ఎస్ఐ ధనుంజయ్, విజయ్, కృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు..

Tags: Ghatkesar blood campGhatkesar blood donation campGhatkesar mpp enugu sudashan reddyGhatkesar NFC nagarGhatkesar NFC nagar Blood donation camo
TP News

TP News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News