బొడుప్పల్: తెలంగాణ రాష్ట్ర, ఉప్పల్ నియోజకవర్గ, మేడిపల్లి మండలం ఎలక్ట్రానిక్ మీడియా సర్వ సభ్య సమవేశం బోడుప్పల్లోని హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టుల వివాదాలకు తావు ఇవ్వకుండా సంగటితంగా సమస్యల పరిష్కారనికి సమిష్టిగా కృషి చేయాలనీ కోరారు. నూతన కమిటీ రేపు ఎన్నిక జరుగుతుంది అని వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more