బొడుప్పల్: తెలంగాణ రాష్ట్ర, ఉప్పల్ నియోజకవర్గ, మేడిపల్లి మండలం ఎలక్ట్రానిక్ మీడియా సర్వ సభ్య సమవేశం బోడుప్పల్లోని హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టుల వివాదాలకు తావు ఇవ్వకుండా సంగటితంగా సమస్యల పరిష్కారనికి సమిష్టిగా కృషి చేయాలనీ కోరారు. నూతన కమిటీ రేపు ఎన్నిక జరుగుతుంది అని వెల్లడించారు.
అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...
Read more