బొడుప్పల్: తెలంగాణ రాష్ట్ర, ఉప్పల్ నియోజకవర్గ, మేడిపల్లి మండలం ఎలక్ట్రానిక్ మీడియా సర్వ సభ్య సమవేశం బోడుప్పల్లోని హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టుల వివాదాలకు తావు ఇవ్వకుండా సంగటితంగా సమస్యల పరిష్కారనికి సమిష్టిగా కృషి చేయాలనీ కోరారు. నూతన కమిటీ రేపు ఎన్నిక జరుగుతుంది అని వెల్లడించారు.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more