బొడుప్పల్: తెలంగాణ రాష్ట్ర, ఉప్పల్ నియోజకవర్గ, మేడిపల్లి మండలం ఎలక్ట్రానిక్ మీడియా సర్వ సభ్య సమవేశం బోడుప్పల్లోని హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టుల వివాదాలకు తావు ఇవ్వకుండా సంగటితంగా సమస్యల పరిష్కారనికి సమిష్టిగా కృషి చేయాలనీ కోరారు. నూతన కమిటీ రేపు ఎన్నిక జరుగుతుంది అని వెల్లడించారు.
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి-ముహమ్మద్ అజహరుద్దీన్
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి క్రీడలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్యన అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. మంగళవారం నాడు...
Read more