పీర్జాదిగూడ: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ రోజు కోవిడ్-వ్యాక్సిన్ సెంటర్ మేడిపల్లి గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో ప్రారంభిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు మన గౌరవ మంత్రి మల్లరెడ్డి గారు విచ్ఛెసారు.మరియు పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ గారు , కమీషనర్ శ్రీనివాస్ గారు,సీనియర్ నాయకులు అలువాల దేవేందర్ గౌడ్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కో అప్షన్ మెంబర్లు , టిఆర్ఎస్ పార్టీ అద్యక్షుడు దర్గ దయకర్ రెడ్డి గారు,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more