నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర, మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ ఐసియు వార్డును మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_560/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/07/IMG-20210710-WA0011-840x560.jpg)
ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ ఎస్ రాజేందర్ రెడ్డి, శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, శ్రీ పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.