RTI ACTIVISTల పైన జరుగుతున్న దాడులు మరియు వారి పై అక్రమంగా మోపబడుతున్న కేసుల విషయమై ఒక RTI activist కె.నాగరాజు కు బాసటగా నిలిచిన చంద్ర అసోసియేట్స్ లీగల్ ఫోరమ్, హైదరబాద్ న్యావాదులు శ్రీనివాస్ రావు, ప్రసన్న కుమార్, సురేష్, విజయ్ అతనికి సంబదిoచిన పిటీషనను “స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్” లో వేయడం జరిగినది. అతనిని ఎవరైతే బయబ్రాతులకు గురి చేసారో వాలపైన చట్ట రీత్యా చర్యాలు తీసుకో బడుతాయని చంద్ర అసోసియేట్స్ తరుపున తెలియజెసారు.
ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్
“ఓబీసీల సామాజిక న్యాయం సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది” – AICC OBC Chairman డా. అనిల్ జైహింద్ యాదవ్ “బీసీ సమస్యలపై కేంద్రం పై ఒత్తిడి...
Read more