బొడుప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా బొడుప్పల్ లో ఈరోజు డివిజన్ లోని నార్త్ బాలాజిహిల్స్ కాలనీలో సీ సీ రోడ్ పనులను మరియు డ్రైనేజి రిపేర్ పనులను పర్యవేక్షించడం జరిగింది. పనులలో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ & వర్క్ ఇన్స్పెక్టర్ లకు సూచించడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు తిరుపతి రెడ్డి కాలనీ అధ్యక్షుడు ప్రకాష్, సంజీవ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు రష్యా, ఫ్రాన్స్ సహా పలు దేశాల ప్రతినిధుల సమక్షంలో గ్లోబల్ పీస్ కాన్ఫరెన్స్ ప్రపంచ శాంతి కోసం ప్రతి...
Read more


