బొడుప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా బొడుప్పల్ లో ఈరోజు డివిజన్ లోని నార్త్ బాలాజిహిల్స్ కాలనీలో సీ సీ రోడ్ పనులను మరియు డ్రైనేజి రిపేర్ పనులను పర్యవేక్షించడం జరిగింది. పనులలో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ & వర్క్ ఇన్స్పెక్టర్ లకు సూచించడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు తిరుపతి రెడ్డి కాలనీ అధ్యక్షుడు ప్రకాష్, సంజీవ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more