బొడుప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా బొడుప్పల్ లో ఈరోజు డివిజన్ లోని నార్త్ బాలాజిహిల్స్ కాలనీలో సీ సీ రోడ్ పనులను మరియు డ్రైనేజి రిపేర్ పనులను పర్యవేక్షించడం జరిగింది. పనులలో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ & వర్క్ ఇన్స్పెక్టర్ లకు సూచించడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు తిరుపతి రెడ్డి కాలనీ అధ్యక్షుడు ప్రకాష్, సంజీవ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more