• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టులు హతం

AdminbyAdmin
19/07/2018
inFeatured, Flash News, India, News
0
naxal encounter chattisgarh

ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు

దంతేవాడ- బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఇవాళ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనలో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దులోని మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమేనార్ అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వు గార్డు (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డారు.

జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. సుమారు గంట పాటు ఇరువర్గాల మధ్య భీకరపోరు జరిగింది. భద్రతా బలగాల ధాటికి తాళలేక మావోయిస్టులు అటవీప్రాంతంలోకి పరారయ్యారు. కాల్పుల విరమణ అనంతరం జవాన్లు ఘటన స్థలంలో ఎనిమిది మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. రెండు రైఫిళ్లు, రెండు 303 రైఫిళ్లు, ఒక 12బోర్ రైఫిల్, టెంట్ సామగ్రి, నిత్యావసర సామగ్రి, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Admin

Admin

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News