పర్వతగిరి,తొలిపలుకు; వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం,ఏబీ తాండ గ్రామ పంచాయతీ, మరియూ బోటికాడి తండా, ఆక్యా తండా ల పరిథిలో నిర్మించబోతున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి బోటికాడి తండా నివాసులైన భూక్యా ధర్మానాయక్ మరియు అతని కుమారులు అనిల్, సునీల్, నవీన్ లు దేవాలయ నిర్మాణానికి 20,116 రూపాయలు విరాళంగా అందజేనట్లు దాతలు తెలిపారు.. దేవాదాయ అభివృద్ధికి తమవంతు సహాయ, సహాయ సకారాలు ఉంటాయని, మిగతా దాతలు కూడా తమవంతు సహకారాన్ని అందించి, దేవాదాయ అభివృద్ధి కి కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండలం ఎస్టీ సెల్ కార్యదర్శి గుగులోత్ కిషన్ నాయక్, గుగులోతు దేవేందర్ నాయక్, భూక్యా బాలు తదితరుల పాల్గోన్నారు.
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy) కాంగ్రెస్ ప్రభుత్వం...
Read more