సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారిని మరియు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట గారిని మర్యాద పూర్వకంగా సన్మానించిన బిసిదళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి .ఈ కార్యక్రమంలో పాల్గొన్న పల్లా వెంకట్రెడ్డి మాజీ శాసనసభ్యుడు , గుండా మల్లేష్ -మాజీ ఫ్లోర్ లీడర్ అజీజ్ పాషా మాజీ పార్లమెంటు సభ్యుడు , మరియు ఇతరులు
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
Read more