సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారిని మరియు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట గారిని మర్యాద పూర్వకంగా సన్మానించిన బిసిదళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి .ఈ కార్యక్రమంలో పాల్గొన్న పల్లా వెంకట్రెడ్డి మాజీ శాసనసభ్యుడు , గుండా మల్లేష్ -మాజీ ఫ్లోర్ లీడర్ అజీజ్ పాషా మాజీ పార్లమెంటు సభ్యుడు , మరియు ఇతరులు
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more