• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Uncategorized

పార్లమెంటు సభ్యులకు బి.సి. బిల్లు పై వినతిపత్రం అందజేసిన బి.సి.దళ్ రాష్ట్ర అధ్యక్షులు

AdminbyAdmin
29/02/2020
inUncategorized
0
పార్లమెంటు సభ్యులకు బి.సి. బిల్లు పై వినతిపత్రం అందజేసిన బి.సి.దళ్ రాష్ట్ర అధ్యక్షులు


భాగ్యనగరంలో ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన పలువురు పార్లమెంటు సభ్యులను కలుసుకున్న బి.సి.దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి వారికి బి.సి.లు ఎదుర్కుంటున్న అనేక సమస్యలను వివరించి రానున్న పార్లమెంటు సమావేశాల్లో బి.సి. బిల్లును ప్రవేశపెట్టి లోక్ సభ మరియు రాజ్యసభల్లో బిల్లు ఆమోదానికి పార్టీలకు అతీతంగా అందరు కృషి చెయ్యాలని కోరారు. కేంద్రంలో బి.సి.లకు ప్రత్యేక మత్రిత్వ శాఖను ప్రకటించి దేశవ్యాప్తంగా బి.సిల అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తీసుకొచ్చి తగిన నిధులు విడుదల చెయ్యాలని, వారికి విద్యా, ఉద్యోగ మరియు రాజకీయ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని మరియు ఈసారి చేపట్టబోయే జనగణనలో బి.సి.ల సంఖ్యను శాస్త్రీయంగా లెక్కగట్టి జనాభా ప్రాతిపదికగా బి.లకు వివిధ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చెయ్యాలని అందులో 50 శాతం మహిళలు ఉండునట్లు చర్య తీసుకోవాలనే వివిధ న్యాయపరమైన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని భా.జా.పా పార్లమెంటు సభ్యులు డా.అశోక్ కుమార్ యాదవ్ (లోక్ సభ) గారికి మరియు శ్రీ.హరినాథ్ యాదవ్ (రాజ్య సభ)గారికి; బి.ఎస్.పి. ఉత్తరప్రదేశ్ పార్లమెంటు సభ్యులు శ్రీ.శ్యాం సింగ్ యాదవ్ (లోక్ సభ) గారికి మరియు సమాజ్ వాదీ పార్టీ పార్లమెంటు సభ్యులు శ్రీ. రాం గోపాల్ యాదవ్ (లోక్ సభ) గారికి కుమారస్వామి అందజేశారు. ఈసందర్భంగా గౌరవ పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ బి.సి.ల బిల్లు విషయంలో తమ సంపూర్ణ సహకారాన్ని అందించి బి.సి. బిల్లు ఆమోదానికి ఉభయసభల్లో సహకరిస్తామని హామీ ఇచ్చారు.

Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News