రంగారెడ్డి జిల్లాలోని బీసీ దళ్ ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షుడు N. మురళీకృష్ణ యాదవ్ మరియు మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ మరియు విజయ్ మర్యాదపూర్వకంగా బిసి దల్ రాష్ట్ర అధ్యక్షుడ్ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడికి పర్యావరణ పరిరక్షించడం కొరకు మొక్కను అందజేసి సన్మానం చేయడం జరిగింది …
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more