రంగారెడ్డి జిల్లాలోని బీసీ దళ్ ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షుడు N. మురళీకృష్ణ యాదవ్ మరియు మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ మరియు విజయ్ మర్యాదపూర్వకంగా బిసి దల్ రాష్ట్ర అధ్యక్షుడ్ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడికి పర్యావరణ పరిరక్షించడం కొరకు మొక్కను అందజేసి సన్మానం చేయడం జరిగింది …
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more