రంగారెడ్డి జిల్లాలోని బీసీ దళ్ ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షుడు N. మురళీకృష్ణ యాదవ్ మరియు మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ మరియు విజయ్ మర్యాదపూర్వకంగా బిసి దల్ రాష్ట్ర అధ్యక్షుడ్ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడికి పర్యావరణ పరిరక్షించడం కొరకు మొక్కను అందజేసి సన్మానం చేయడం జరిగింది …
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్
తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ,...
Read more