రంగారెడ్డి జిల్లా, శేర్లింగంపల్లి మండలంలో , భారతీయ జనతా పార్టీ బీదర్ పార్లమెంట్ సభ్యులు (MP) శ్రీ భగవత్ ఖుబ ని బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులలో కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ లో భాగంగా దెబ్బతిన్న బీసీ కుల వృత్తుల సమస్యలు, పీజీ మెడికల్ ఎంట్రెన్స్ రిజర్వేషన్ మొదలైన బీసీ సమస్యలపై దీర్ఘంగా చర్చించడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించిన MP బీసీల సాధికారతకు ఎల్లప్పుడూ తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం భోజనం తదుపరి,చర్చల అనంతరం ఎంపీ గారికి సన్మానించి , బీసీ దల్ బుక్లెట్ జ్ఞపికగా అందజేయడం జరిగినది.
ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్
“ఓబీసీల సామాజిక న్యాయం సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది” – AICC OBC Chairman డా. అనిల్ జైహింద్ యాదవ్ “బీసీ సమస్యలపై కేంద్రం పై ఒత్తిడి...
Read more