• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

గీతం విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా ( పిహెచ్‌డి ) పొందిన అరుణ్ కుమార్ మడుపు

AdminbyAdmin
01/12/2021
inNews
0
గీతం విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా ( పిహెచ్‌డి ) పొందిన అరుణ్ కుమార్ మడుపు

కొంపల్లి, మైసమ్మగూడ లోని మల్లా రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ , యూజీసీ అటానమస్ నందు, ఈసీఈ విభాగంలో ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న అరుణ్ కుమార్ మడుపు గారికి “డిజైన్ అండ్ అనాలసిస్ ఆఫ్ కెపాసిటివ్ ప్రెజర్ సెన్సార్ స్ట్రక్చర్స్ టు ఎన్హాన్స్ ది సెన్సిటివిటీ ఫర్ ది బయోమెడికల్ అప్లికేషన్స్ ” అనే అంశంపై పరిశోధన చేసినందుకు గీతం విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా ( పిహెచ్‌డి ) ని ప్రదానం చేసింది.వీరు, జెఎన్‌టియు,హైదరాబాద్‌ నుండి బి.టెక్, ఎం.టెక్ చేసి, ఉపాధ్యాయ వృత్తిలో 13 సంవత్సరాల అనుభవం కలిగి ఉండి, ఇప్పటి వరకు 6 పేటెంట్లు మరియు వివిధ అంశాలపై జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో పలు పరిశోధన వ్యాసాలను ప్రచురించారు. డాక్టరేట్ పొందిన అరుణ్ కుమార్ మడుపు గారిని కళాశాల యాజమాన్యం తో పాటు డైరెక్టర్ డా.వి.ఎస్.కె.రెడ్డి, ప్రిన్సిపాల్ డా. ఎస్. శ్రీనివాసరావు గారు మరియు అతని సహచరులు, ఎంత సన్నిహితులు చారి మరియు డి. సదానందం ఆయనను అభినందించారు.

Admin

Admin

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం
News

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

by Admin
07/01/2026
0

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...

Read more
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

03/01/2026
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

01/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News