• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News India

అనుప్రియా లక్రా (23) మొట్టమొదటి గిరిజన మహిళా పైలట్

TP NewsbyTP News
10/09/2019
inIndia, News
0

ఒడిశా రాష్ట్రంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన అనుప్రియా లక్రా అనే 23 ఏళ్ల గిరిజన యువతి మొట్టమొదటి మహిళా పైలట్ గా ఎంపికై తన కలను సాకారం చేసుకున్నారు.మల్కాన్‌గిరి జిల్లా సేమిలిగూడ గ్రామానికి చెందిన మరినియాస్ లక్రా, జమజ్ యాస్మీన్ దంపతుల కుమార్తె అయిన అనుప్రియా మెట్రిక్యులేషన్ దాకా మల్కన్ గిరి కాన్వెంట్ లో చదివింది. మరినియాస్ ఒడిశా పోలీసు హవల్దార్. అనుప్రియ పైలట్ అవ్వాలని లక్ష్యం పెట్టుకుంది. భువనేశ్వర్ లో ఇంజినీరింగ్ చదువుతూ మధ్యలో చదువు వదిలివేసిన అనుప్రియా పైలెట్ ట్రైనింగ్ సెంటరులో చేరింది. ఏడేళ్ల పాటు అనుప్రియా పైలట్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని ఓ ప్రైవేటు ఎయిర్ లైన్స్ లో కోపైలెట్ ఉద్యోగం సాధించింది.

పైలట్ కావాలనే తన కలను నిజం చేసుకొని తమ ప్రాంత గిరిజనులకు స్ఫూర్తిగా నిలిచానని అనుప్రియా చెప్పారు. అనుప్రియా పట్టుదల, అంకితభావంతో చేసిన కృషి వల్లనే పైలట్ అయిందని సీఎం నవీన్ పట్నాయక్ చెప్పారు. పైలట్ గా అనుప్రియా మరిన్ని విజయాలు సాధించాలని సీఎం నవీన్ ఆకాంక్షించారు.

TP News

TP News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

by Admin
01/07/2025
0

హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...

Read more
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News