జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ చిదురు రమేష్ ఏకైక పుత్రిక చరణ్య వివాహం సుమన్ తో అంగరంగ వైభవంగా ఇంపీరియల్ గార్డెన్స్ లొ జరిగినది . ఈ వివాహానికి ప్రముఖులు మాజీ గవర్నర్ రోశయ్య మరియు డిజిపి మహేందర్ రెడ్డి ,రామ్ గోపాల్ రెడ్డి, దామోదర్ మరియు ఇతరులు హాజరైనారు .
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం కోహినూర్లో ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్కు విశేష స్పందన సమాజ ఆరోగ్య పరిరక్షణకు వైద్య అవగాహన, ముందస్తు...
Read more