సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సదాశివపేట మండల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సంస్థ అధ్యక్షులు తంగడపల్లి వెంకటేశం గౌడ్ సదాశివపేట పట్టణంలో గల మొదటి కల్లుగీత పారిశ్రామిక సంఘం లో గౌడ కులస్తులకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక వారి కుటుంబాలకు న్యాయం చేయడానికి తాను 3వ కల్లుగీత పారిశ్రామిక సంఘం ను ఏర్పాటు చేయడానికి మరియు వారి యొక్క జీవన అభివృద్ధి కోసము ముందుండి వారికి సామాజిక న్యాయం 3వ కల్లుగీత పారిశ్రామిక సంఘంతో సమకూరుస్తానని గౌడ కులస్తుల సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాక్షిగా ముందుండి అధ్యక్షత వహించి నిరుపేదలైన గౌడ కులస్తులకు అన్యాయం జరుగుతున్న వారికి న్యాయం చేకూరుస్తానని , సదాశివపేట గౌడ కులస్తుల అందరికీ తెలియచేస్తున్నారు.
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు రష్యా, ఫ్రాన్స్ సహా పలు దేశాల ప్రతినిధుల సమక్షంలో గ్లోబల్ పీస్ కాన్ఫరెన్స్ ప్రపంచ శాంతి కోసం ప్రతి...
Read more


