• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News AP

తొలి రాత్రే భార్య ఫై పైశాచిక దాడి చేసిన శాడిస్ట్ భ‌ర్తపై న‌వ వ‌ధువు ఏం చెప్పెందో చూడండి

AdminbyAdmin
05/12/2017
inAP, News, Social
0
తొలి రాత్రే భార్య ఫై పైశాచిక దాడి చేసిన శాడిస్ట్ భ‌ర్తపై న‌వ వ‌ధువు ఏం చెప్పెందో చూడండి

కట్టుకున్న భార్యకు తొలిరాత్రే నరకం చూపించిన శాడిస్టు భర్త రాజేష్ అసలు బండారం బయటపడింది. అసలు విషయం దాచిపెట్టి అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే కాకుండా.. ఆమెపై అరాచకంగా దాడిచేయడానికి గల కారణం ఏంటో పోలీసుల విచారణలో తెలిసిపోయింది. దాంపత్య జీవితానికి పనికిరాడనే విషయాన్ని బయటకు చెబుతుందనే శైలజపై విచక్షణా రహితంగా దాడి చేసినట్లు పోలీసుల ముందు రాజేష్ ఒప్పుకున్నాడు. దీంతో అతనిపై పోలీసులు హత్యాయత్నం కేసుతోపాటు గృహహింస, చీటింగ్ కేసులు కూడా పెట్టారు. దాంపత్య జీవితానికి పనికి రానని తెలిసి కూడా పెళ్లిచేసుకోవడం.. దానికి అతని తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో ఈ ముగ్గురిపైనా కేసులు పెట్టారు.

చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరుకు చెందిన రాజేష్‌కు చిన్న దామరగుంట గ్రామానికి చెందిన మునికృష్ణారెడ్డి కుమారై శైలజకు డిసెంబర్ 1వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వధూవరులను వధువు ఇంటికి తీసుకువచ్చారు. సంప్రదాయం ప్రకారం వధువు ఇంటి వద్ద శోభనం ఏర్పాటు చేశారు. అయితే రాజేష్ తొలి రాత్రే శైలజపై దాడికి తెగబడ్డాడు. పెదవులు కొరికి, ముఖంపై పిడుగుద్దులు గుద్ది చిత్రవధ చేశాడు. తీవ్ర గాయాలతో శోభనం గది నుంచి బయటికి వచ్చిన శైలజను తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుళ్లారు. బాధితురాలు ప్రస్తుతం సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

రాజేష్ అసలు విషయం ఒప్పుకోవడంతో అతనికి పురుషత్వ పరీక్ష నిర్వహించాలని పోలీసులు నిర్ధారించారు. దీనికి కోర్టు అనుమతి అవసరం కాబట్టి.. నేడు రాజేష్‌ను మూడో అదనపు జిల్లా కోర్టులో ప్రవేశపెట్టనున్నాను. కోర్టు అనుమతి ఇస్తే సిమ్స్ ఆసుపత్రిలో రాజేష్‌కు పురుషత్వ పరీక్ష నిర్వహిస్తారు. అయితే దీనికి కోర్టులో రాజేష్ కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పోలీసులకు అసలు విషయం తెలిపిన రాజేష్.. పురుషత్వ నిర్ధారణ పరీక్షకు ఒప్పుకుంటాడని పోలీసులు భావిస్తున్నారు.

 

Tags: First Night Sadist
Admin

Admin

బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరం
News

బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరం

by Admin
01/05/2026
0

కల్వకుంట్ల కవితతో బీసీ సంఘాల నేతలు భేటీ బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరంకవితతో భేటీ: 20 బీసీ కుల సంఘాలతో కీలక చర్చలు...

Read more
బీసీ అభ్యున్నతే లక్ష్యం… డి.వి.వి. సత్యనారాయణ

బీసీ అభ్యున్నతే లక్ష్యం… డి.వి.వి. సత్యనారాయణ

23/04/2026
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి

సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి

11/04/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News