ఈ రొజు శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపి మహిళా మోర్చా కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు గీతా వివేకానంద కి స్వాగతం పలికిన శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి , బీజేపి జిల్లా అధికార ప్రతినిధి మారం వెంకట్ ,మజ్దూర్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆళ్ళ వర ప్రసాద్ , బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ మరియు ఇతరులు పాల్గొన్నారు.
రాష్ట్రం మొత్తం విజయవంతమైన బంద్
బీసీల రాష్ట్ర బంద్ — సామాజిక ఉద్యమానికి నాంది రాష్ట్రం మొత్తం విజయవంతమైన బంద్ బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ (జాతీయ బీసీ దళ్...
Read more