ఈరోజు హరిత కాకతీయ హోటల్లో జరిగిన సిపి తరుణ్ జోషి మరియు కలెక్టర్ గోపి చింత నెక్కొండ గ్రామ గటిక సుష్మా మహేశ్ గ్రామ పంచాయతీ కి వచ్చిన మిల్ట్రీ ఇంజనీరింగ్ ట్రేని ఐఏఎస్ బృందానికి సర్పంచ్ సహకరించినందుకు, మరియు గ్రామ అభివృద్ధి బాగా ఉందని,అలాగె ఇలాంటి మరికొన్ని అభివృద్ధి పనులను చేసి స్వచ గ్రామo గా పేరు పొందాలని సూచించారు అలాగె ఇరువురును శాలువాతో సత్కరించడం జరిగింది.
నోటీసు లేకుండా చిరు వ్యాపారాల పై జిహెచ్ఎంసి చర్యలు
శేర్లింగంపల్లి మండలంలో గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో చిన్న వ్యాపారుల తొలగింపుపై ఖండన శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో రోడ్లపై జీవనోపాధి...
Read more