ఈరోజు హరిత కాకతీయ హోటల్లో జరిగిన సిపి తరుణ్ జోషి మరియు కలెక్టర్ గోపి చింత నెక్కొండ గ్రామ గటిక సుష్మా మహేశ్ గ్రామ పంచాయతీ కి వచ్చిన మిల్ట్రీ ఇంజనీరింగ్ ట్రేని ఐఏఎస్ బృందానికి సర్పంచ్ సహకరించినందుకు, మరియు గ్రామ అభివృద్ధి బాగా ఉందని,అలాగె ఇలాంటి మరికొన్ని అభివృద్ధి పనులను చేసి స్వచ గ్రామo గా పేరు పొందాలని సూచించారు అలాగె ఇరువురును శాలువాతో సత్కరించడం జరిగింది.
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు రష్యా, ఫ్రాన్స్ సహా పలు దేశాల ప్రతినిధుల సమక్షంలో గ్లోబల్ పీస్ కాన్ఫరెన్స్ ప్రపంచ శాంతి కోసం ప్రతి...
Read more



