శిల్పారామం లో ఆల్ ఇండియా సారీ మేళ మంగళవారం తో ముగిసింది. మహిళలు అధిక సంఖ్య లో పాల్గొని చేనేత చీరలను కొనుగోలు చేసారు. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీమతి స్వప్న కృష్ణ మోహన్ శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంటున్నవి. గజవదన, శ్రీ గణపతిని, బ్రహ్మాంజలి, తరంగం, బృందావన నిలయేహ్, అష్టలక్ష్మి స్తోత్రం, బ్రహ్మమొక్కటేయ్, దశావతారం శబ్దం, శంభో మహాదేవ, గరుడ వాహనం, ముత్యాల వాహనం, తిల్లాన అంశాలను శ్రీమతి స్వప్న కృష్ణ మోహన్, రాధా, వర్ణిక, శ్రీ మోక్ష, జయని, శ్రీ మోక్ష మొదలైన కళాకారులు ప్రదర్శించి మెప్పించారు.
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు
వరల్డ్ నో టొబాకో డే 2025 - ఆరోగ్య అవగాహన సదస్సు బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ మరియు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో...
Read more