ప్రగతి భవన్ : తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, 50వేల వరకు ఉన్న పంట రుణాల మాఫీని ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు పూర్తి చేయాలని కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఇందువలన 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రూ. 25,000 వరకు ఉన్న రుణాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది
నోటీసు లేకుండా చిరు వ్యాపారాల పై జిహెచ్ఎంసి చర్యలు
శేర్లింగంపల్లి మండలంలో గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో చిన్న వ్యాపారుల తొలగింపుపై ఖండన శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో రోడ్లపై జీవనోపాధి...
Read more