ప్రగతి భవన్ : తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, 50వేల వరకు ఉన్న పంట రుణాల మాఫీని ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు పూర్తి చేయాలని కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఇందువలన 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రూ. 25,000 వరకు ఉన్న రుణాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు రష్యా, ఫ్రాన్స్ సహా పలు దేశాల ప్రతినిధుల సమక్షంలో గ్లోబల్ పీస్ కాన్ఫరెన్స్ ప్రపంచ శాంతి కోసం ప్రతి...
Read more



