ప్రగతి భవన్ : తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, 50వేల వరకు ఉన్న పంట రుణాల మాఫీని ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు పూర్తి చేయాలని కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఇందువలన 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రూ. 25,000 వరకు ఉన్న రుణాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more