ప్రగతి భవన్ : తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, 50వేల వరకు ఉన్న పంట రుణాల మాఫీని ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు పూర్తి చేయాలని కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఇందువలన 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రూ. 25,000 వరకు ఉన్న రుణాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది
బీసీ అభ్యున్నతే లక్ష్యం… డి.వి.వి. సత్యనారాయణ
బీసీ అభ్యున్నతే లక్ష్యం… డి.వి.వి. సత్యనారాయణ జాతీయ బీసీ దళ్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ బీసీ దళ్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు డి.వి.వి. సత్యనారాయణ జన్మదిన...
Read more