ప్రగతి భవన్ : తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, 50వేల వరకు ఉన్న పంట రుణాల మాఫీని ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు పూర్తి చేయాలని కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఇందువలన 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రూ. 25,000 వరకు ఉన్న రుణాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more