• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

వినాయక పూజ వేడుకలొ- కాంగ్రెస్ యువ కెరటం రవికుమార్ యాదవ్

AdminbyAdmin
21/09/2018
inPolitics, Telangana
0
వినాయక పూజ వేడుకలొ- కాంగ్రెస్ యువ కెరటం రవికుమార్ యాదవ్

 

రంగారెడ్డి జిల్లా, శేర్లింగంపల్లి మండలానికి చెందిన గుట్టల బేగంపేటలొ వినాయక చవితి పురస్కరించుకుని గుట్టల బేగంపేట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక పూజా కార్యక్రమములు భక్తిశ్రద్ధలతో సంప్రదాయకంగా నిర్వహించారు .
ఈ యొక్క కార్యక్రమాలలో కులలాకి, మతలాకి, జాతికి, అతీతంగా గుట్టల బేగంపేట్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అని గుట్టల బెగం పేట్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీసీదల్ రంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ యువ నాయకుడు రవికుమార్ యాదవ్ పాల్గొనడం జరిగింది .
ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ యువత ఎలాంటి పరిస్థితుల్లోనైనా గట్టిగా నిలబడే శక్తి యువతలో ఉంటుందని, కాలంతో పోటీ పడుతున్న ఈ ప్రపంచంలో ప్రతి యువకుడికి అవకాశం వస్తుందని ఉంటే అలాగే ఉంటుందని అవకాశం చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేయాలి అని తెలియజేశాడు .
ఈ సమాజానికి యువత పట్టుకొమ్మ అని ఆత్మ ధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంచి యువత విజయం వైపు లక్ష్యం వైపు అడుగులు వేయాలని తెలియజేశారు.నేటి విద్యార్థులు రేపటి పౌరులు, యువత దేశానికి త్యాగాలు చేస్తారని దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని .మీ ఆలోచన బలంగా ఉంటే బలవంతులుగా తయారవుతారని మీ ఆలోచనా బలహీనంగా ఉంటే బలహీనులుగా తయారవుతారని తెలియజేశారు. ప్రతి యువకుడు ఓటు అనే వజ్ర ఆయుధంగా మార్చుకుని సరైన మార్గంలో ఉపయోగించుకోవాలని
యువతకు సందేశాన్ని ఇచ్చారు .
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న
గుట్టల బేగంపేట్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్,-బీసీ దళ్ రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయియాదవ్ ,అఫ్రోజ్ ,బి యాదగిరి ,హరేందర్ ,నరేందర్ కిరణ్, వాసు పాల్గొన్నారు .

Admin

Admin

News

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్

by Admin
25/01/2026
0

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్ సమానత్వం మాటల్లో కాదు… బాలికల జీవితాల్లో కనిపించాలి జాతీయ బాలిక దినోత్సవం అంటే కొన్ని నిమిషాల ప్రసంగాలు, ఫ్లెక్సీలు, శుభాకాంక్షలు మాత్రమే...

Read more
జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

25/01/2026
బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

07/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News