తెలంగాణ లో యాదవుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకూ పిలిచే ఉత్సవాలలో ఒకటై సదర్ వేడుకలు బుధవారం నాడు నూకల ప్రేమ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలలో భాగంగా మాదాపూర్ డివిజిన్ గుట్టల బేగంపేట్ లో సదర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .ప్రతీ ఏటా ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం తో మా గ్రామం లో ఉన్న అమ్మవారి ఆలయాలను దర్శించి,దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి ఆట ,పాట లతో డప్పు చప్పుడు ల తో గల్లి గల్లి తిప్పడం మాకు ఆనవాయితీగా వస్తుందిని, ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవడం మా కుటుంబాల్లో సంతోషంగా ఉందన్నారు .
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more