వాట్సాప్ కొత్త పైవసీ విధానం వెనక్కి తీసుకోవాలని కేంద్రం పేర్కొంది. పౌరుల హక్కులకు భంగం కలిగేలా కొత్త విధానం ఉందని స్పష్టం చేసింది. కొత్త విధానంతో వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు ముప్పు ఉందని వెల్లడించింది. వాట్సాప్ బిజినెస్ ఖాతాదారులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఫేస్బుక్ షేర్ చేసుకుంటామని గతంలో వాట్సా ప్ తెలిపింది. అలానే వాట్సాప్ వ్యక్తిగత ఖాతాల వివరాలు వ్యాపార అవసరాలకు ఉపయోగించమని పేర్కొంది.
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...
Read more