శిల్పారామం, తొలి పలుకు: మాదాపూర్ శిల్పారామం లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సంగీత చంద్రశేఖర్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.రంగ పూజ,జయ జయ స్వామిన్,తుల్జా రాజేంద్ర శబ్దం,జతిస్వరం,శివాష్టకం, బాలగోపాలా తరంగం మొదలైన అంశాలను కీర్తన,ఉపాంగ,అనేక, శ్రీమయి,సుజల,తీర్థ మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి
ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి “డిజిటల్ జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టాలి… బీసీలకు న్యాయం చేయాలంటే కులగణనే మార్గం” జాతీయ బీసీ...
Read more