ఈరోజు హరిత కాకతీయ హోటల్లో జరిగిన సిపి తరుణ్ జోషి మరియు కలెక్టర్ గోపి చింత నెక్కొండ గ్రామ గటిక సుష్మా మహేశ్ గ్రామ పంచాయతీ కి వచ్చిన మిల్ట్రీ ఇంజనీరింగ్ ట్రేని ఐఏఎస్ బృందానికి సర్పంచ్ సహకరించినందుకు, మరియు గ్రామ అభివృద్ధి బాగా ఉందని,అలాగె ఇలాంటి మరికొన్ని అభివృద్ధి పనులను చేసి స్వచ గ్రామo గా పేరు పొందాలని సూచించారు అలాగె ఇరువురును శాలువాతో సత్కరించడం జరిగింది.
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...
Read more