శేరిలింగంపల్లి : తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమిథులయిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గురువారం రోజు బంజారాహిల్స్ లోని పార్టీ ఆసిఫ్ లో చంద్రబాబు నాయుడు సుమక్షంలో ప్రమాణోత్సవ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గoలోనిసీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ 104 డివిజన్ ప్రెసిడెంట్ సిరాజుద్దీన్, 107 డివిజన్ ప్రెసిడెంట్ శివ గౌడ్, బొద్దం ఐలేష్ యాదవ్, రాజరాజేశ్వరి కాలని అధ్యక్షుడు విజయ్ కృష్ణ, లక్ష్మణ్. తదితరులు తరలివెళ్లి శాలువాలాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more