• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

పట్టణ ప్రగతి‘ని విజయవంతం చెయ్యాలి.

TP NewsbyTP News
01/07/2021
inNews
0
పట్టణ ప్రగతి‘ని విజయవంతం చెయ్యాలి.
  • ప్రణాళికబద్ధంగా పనులు పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి.
  • జిహెచ్ఎంసి అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే.

 

కుత్బుల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం అయ్యేలా ముందుకు సాగాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జిహెచ్ఎంసి అధికారులకు సూచించారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో జిహెచ్ఎంసి అన్ని శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశానికి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్, ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.

పట్టణ ప్రగతిలో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రాంతాల్లో పచ్చదనం పెంపు, పారిశుధ్య నిర్వహణ, దోమల నివారణ చర్యలు, కరోనా పట్ల ప్రజలకు సూచనలివ్వాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు పరిశీలించి వాటి పరిష్కారానికి అవసరమయ్యే చర్యలు తీసుకోవాలని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టే ప్రాంతాల్లో అధికారులంతా సమయానికి చేరుకొని ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా పని చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిసీలు మంగతాయారు, రవీందర్ కుమార్, వాటర్ వర్క్స్ జీఎం శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్లు కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags: MedchalMlc shambipur RajuPattana Pragathi ReviewQuthbullapurQuthbullapur Mla vivekanandhquthbullapur water problemsreview meeting
TP News

TP News

ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్
News

ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్

by Admin
08/03/2026
0

“ఓబీసీల సామాజిక న్యాయం సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది” – AICC OBC Chairman డా. అనిల్ జైహింద్ యాదవ్ “బీసీ సమస్యలపై కేంద్రం పై ఒత్తిడి...

Read more
బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు..

బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు..

08/03/2026
అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత

అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత

05/03/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News