ఉప్పల్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ నియోజకవర్గంలో, అక్రమంగ రేషన్ బియ్యం తరలిస్తు పట్టుబడిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్తే యాదాద్రి భువనగిరికి చెందిన జగ్గు అనే వ్యక్తి ఉప్పల్ లోని పద్మావతి కాలనీ పలవురు నుండి రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఆ బియ్యని లోడ్ చేస్తుండగా ఉప్పల్ ఎస్.ఐ. మైబెల్లి పట్టుకున్నారు. నిందితుడి నుండి ఒక వాహనం, 25క్వింటలు బియ్యంతో పాటు, 66,500 నగదు కూడ స్వాధీనం చేసుకొని రిమాండ్ చేశారు.
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...
Read more