• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Uppal

ఉప్పల్ అన్నపూర్ణ కాలనీలో 20 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసిన పోలీసులు..

TP NewsbyTP News
16/06/2021
inUppal
0
ఉప్పల్ అన్నపూర్ణ కాలనీలో 20 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసిన పోలీసులు..

ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్, అన్నపూర్ణ కాలనిలో 20 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఉప్పల్ పోలీసులు.. ఇక వివరాల్లోకి వెళ్తే.. బానోతు లలిత అనే మహిళ, ఆరు సంవత్సరాల క్రితం ఆమె భర్త మరణించడంతో జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చింది. ఉప్పల్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుండి పిడిఎస్ బియ్యాన్ని 5రూపాయలకు కిలో చొప్పున కొని ఉప్పల్‌లోని అన్నపూర్ణ కాలనీలో అవే బియ్యేన్ని సాధారణ ప్రజలకు 10రూపాయల చొప్పున విక్రయిస్తూ, సామాన్య ప్రజలను మోసం చేస్తోంది అనే సమాచారం అందుకున్న పోలీసులు ఆమె విక్రయిస్తున్న స్థలానికి చేరుకుని 40 బస్తాల పిడిఎస్ రైస్ (సుమారు 20 క్వింటాల్స్) మరియు శామ్సంగ్ కీప్యాడ్ వైట్ కలర్ ఫోన్‌ను నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఆమె ఇంతకు ముందు కూడా ఇలాంటి విషయాల్లోనే అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు..

Tags: 20 kwintal rice handoverbanoth lalithailligal activitiesMedchaluppaluppal police station
TP News

TP News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News