అన్నదాతకు భరోసాగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు ఇందిరా పార్కు వద్ద చేపట్టిన మహా ధర్నాలో గౌరవ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ శ్రీ.అరెకపుడి గాంధీ మరియు తోటి కార్పొరేటర్లతో కలసి పాల్గొన్న మాదాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ వి.జగదీశ్వర గౌడ్.
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...
Read more