అన్నదాతకు భరోసాగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు ఇందిరా పార్కు వద్ద చేపట్టిన మహా ధర్నాలో గౌరవ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ శ్రీ.అరెకపుడి గాంధీ మరియు తోటి కార్పొరేటర్లతో కలసి పాల్గొన్న మాదాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ వి.జగదీశ్వర గౌడ్.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more