అన్నదాతకు భరోసాగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు ఇందిరా పార్కు వద్ద చేపట్టిన మహా ధర్నాలో గౌరవ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ శ్రీ.అరెకపుడి గాంధీ మరియు తోటి కార్పొరేటర్లతో కలసి పాల్గొన్న మాదాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ వి.జగదీశ్వర గౌడ్.
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more