బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటం వల్ల రేపు మరియు ఎల్లుండి తెలంగాణ వ్యాప్తంగా బారి నుండి అతి భారీ వర్షాలు పడతాయి అని వాతావరణ శాఖ వెల్లడించింది. జాలర్లు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లడం మంచిది కాదు అని హెచ్చరించింది.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more